BigTV English

Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదు.. మిర్చి వ్యాపారులకు మంత్రి తుమ్మల వార్నింగ్..

Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదు.. మిర్చి వ్యాపారులకు మంత్రి తుమ్మల వార్నింగ్..

Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదని తెలంగాణ వ్వవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామన్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అవకతవకలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. మార్కెట్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, అధికారులు పాల్గొన్నారు.


ఖమ్మం మార్కెట్‌కు కొత్త కార్యదర్శులను నియమిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మిర్చి కొనుగోళ్లు సాగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెండా పాటకు, రైతుకు దక్కే ధరకు అస్సలు పొంతన లేదని.. పంట నాణ్యతను వ్యాపారులు ఎలా నిర్ధారిస్తారని మంత్రి తుమ్మల ఆగ్రహించారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.

.


.

Tags

Related News

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Big Stories

×