E-Paper
Advertisement

అల్లు అర్జున్‌నే వదలలేదు.. బండి సంజయ్ కొడుకు ఎంత: సామ రామ్మోహన్ రెడ్డి

అల్లు అర్జున్‌నే వదలలేదు.. బండి సంజయ్ కొడుకు ఎంత: సామ రామ్మోహన్ రెడ్డి
Advertisement

Sama Ram Mohan Reddy: కేంద్రమంత్రి బండిసంజయ్ కొడుకు పై ఫోక్సో కేసు నమొదైన విషయం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సంఘటనకు సంభదించి వివిధ రాజకీయ నాయకులు స్పందించి భాదితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసుపై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి స్పందించి బండి సంజయ్ కొడుకు పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన చిత్త శుద్దిని నిరూపించుకోవాలని అన్నారు. తన కుమారుడు భగీరథ్‌ను పోలీసులకు అప్పగించి తన మత్రి పదవికి రాజీనామా చేయాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also read: రూ.5వేలతో ప్రీ బుకింగ్.. శామ్‌సంగ్ ఏఐ టీవీలపై ఊహించని డిస్కౌంట్

సంధ్య థియేటర్‌లో..

Advertisement

గతంలో హైదరాబాద్‌లో సంధ్య థియేటర్‌లో తోక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నే సీఎం రేవంత్ రెడ్డి వదలలేదని అన్నారు. అలాంటిది మీ కుమారుడు భగీథ్‌ని ఎలా వదిలేస్తారని గాటుగా ప్రశ్నించారు. తప్పు చేస్తే ఏవరినీ కూడా మా ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికి సమన్యాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. తప్పు చేసిన వారు ఏవరైనా శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అందరికి సమన్యాయం చేస్తుందని అన్నారు.

Also Read: BSNL సంచలనం.. కేవలం రూ. 61లకే 1000+ లైవ్ టీవీ ఛానళ్లు.. ఓటీటీ కూడా ఫ్రీ!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×