BigTV English

Train Accident : సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బీబీనగర్ వద్ద ఘటన..

Train Accident :  సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బీబీనగర్ వద్ద ఘటన..

Train Accident : యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్‌ వద్ద సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ (125757) రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. నడుస్తున్న రైలులో పొగలు రావడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్.. రైలును బీబీనగర్‌ స్టేషన్‌లో నిలిపివేశాడు. రైలులో ఉన్న ప్రయాణీకులను హుటాహుటిని కిందకు దింపేశారు రైల్వే అధికారులు.


రైలు బ్రేక్‌ లైనర్స్‌ పట్టేయడంతోనే పొగలు వ్యాపించినట్లు గుర్తించి.. సాంకేతిక లోపాన్ని సరి చేసి రైలును తిరిగి యధావిధిగా పంపారు రైల్వే అధికారులు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణీకులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×