E-Paper
Advertisement

Winter Effect: పొగమంచు గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Winter Effect: పొగమంచు గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
Advertisement

Winter Effect: చలితో తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. గుడిహత్నూర్, బెజ్జూరు, ఇచ్చోడ మండలాల్లో పొగ మంచు దట్టంగా కమ్మేసింది. దీంతో వాహనదారులు లైట్ల వెలుగులోనే ప్రయాణం సాగిస్తున్నారు. హైద్రాబాద్ లోనూ చలి ప్రభావం చూపుతోంది. మరో రెండ్రోజులు చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

తూర్పు, ఆగ్నేయ దిశ మీదుగా వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

Advertisement

ఏపీలోనూ చలి పంజా విసురుతోంది. ప్రత్యేకించి ఏజెన్సీ ఏరియాల్లో చలితో గజగజ వణుకుతున్నారు. పొగమంచు దట్టంగా కమ్మేస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత ప్రభావం ఉంది.అరకు లోయ, చింతపల్లి, పాడేరు మండలాల్లో అత్యల్పంగా 10 డిగ్రీల కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవువుతున్నాయి.

చలి తీవ్రత కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి చిన్నారులు,వృద్ధులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

.

.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×