E-Paper
Advertisement
Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టు.. స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం, ఆరుగురికి గాయాలు

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టు.. స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం, ఆరుగురికి గాయాలు

Delhi Airport: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి జ్యూరిచ్ వెళ్లాల్సిన స్విస్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా టేకాఫ్ రద్దు చేసుకుంది. ఫలితంగా విమానాన్ని అత్యవసరంగా ఖాళీ చేయిస్తుండగా ఆరుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అసలు ఏమి జరిగింది? ఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జూరిచ్‌కు వెళ్తున్న స్విస్ విమానం ఇంజన్లలో […]

ఏసీ కోచ్‌లో చెత్త టాయిలెట్లు, రైల్వేకు భారీ జరిమానా!
ఏపీకి గుడ్ న్యూస్, కాకినాడ నుంచి మైసూరు వరకు డైరెక్ట్ రైలు వచ్చేస్తోంది!
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, ఏకంగా 6 కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!
వేసవి రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం, అందుబాటులోకి ఏకంగా 18,262 ప్రత్యేక రైళ్లు!
Kedarnath Yatra: కేదార్ నాథ్ యాత్రకు వెళుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయకండి
రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్.. నర్సాపుర్-తిరుపతి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్

రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్.. నర్సాపుర్-తిరుపతి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్

Narsapur Tirupati Express: రైల్వే శాఖ ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి నర్సాపూర్–తిరుపతి–నర్సాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. దీంతో ఏపీలో రైలు కనెక్టివిటీని మరింత పెంచనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి నర్సాపూర్ నుంచి వారానికి ఒకసారి నడిచే కొత్త సర్వీసును ప్రారంభించనున్నారు. కొత్త సర్వీస్ తో రైళ్లు మారాల్సిన అవసరాన్ని, ఎక్కువసేపు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ రూట్ లో ప్రయాణికుల డిమాండ్ […]

విశాఖ నుంచి తొలి అంతర్జాతీయ క్రూయిజ్‌.. వీసా లేకుండానే విదేశాలకు.. అలలపై 14 రోజుల టూర్..

విశాఖ నుంచి తొలి అంతర్జాతీయ క్రూయిజ్‌.. వీసా లేకుండానే విదేశాలకు.. అలలపై 14 రోజుల టూర్..

Visakhapatnam Cruise Ship: భారత్ లో కూడా క్రూయిజ్ ట్రిప్పులు పెరుగుతున్నాయి. విశాఖ తొలి అంతర్జాతీయ క్రూయిజ్ సర్వీసును ప్రారంభించడానికి నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. జులై 15 నుంచి కార్డెలియా క్రూయిజెస్ విశాఖ నుంచి అంతర్జాతీయ ప్రయాణాలను ప్రారంభించనుంది. విశాఖను వరల్డ్ క్రూయిజ్ టూరిజంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిపేందుకు ఈ టూర్ సహాయపడుతుంది. విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ ఇంటర్నేషనల్ క్రూయిజ్.. వివిధ దేశాల మీదుగా సాగిపోనుంది. సముద్ర ప్రయాణంలో, సూర్యాస్తమయాలు చూస్తూ.. సాగే సరికొత్త అన్వేషణ […]

వేసవి వేళ రైల్వే స్పెషల్ అరెంజ్ మెంట్స్.. వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్!
వందే భారత్ క్రేజ్.. ఉత్తరాన్ని మించిపోయిన దక్షిణ భారతం!
డైలీ ఉదయం 5 గంటలకే మెట్రో సేవలు? దక్షిణ మధ్య రైల్వే కీలక రిక్వెస్ట్, ఎందుకంటే?
వెహికల్ మీద కులం పేరు రాస్తున్నారా? అయితే, ఇక దబిడి దిబిడే!
తెలంగాణకు గుడ్ న్యూస్,  8 కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్!
వందే భారత్‌లో ‘ఫుడ్’ దందా.. నిలదీస్తే ఏం చేశారో తెలుసా?

Big Stories

×