E-Paper
Advertisement

అసెంబ్లీకి దూరంగా మాజీ సీఎంలు.. అసలు వ్యూహం ఏంటి?

అసెంబ్లీకి దూరంగా మాజీ సీఎంలు.. అసలు వ్యూహం ఏంటి?
Advertisement

Assembly Boycott: ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్షాలు ముఖాముఖిగా తలపడే వేదిక శాసనసభ. కానీ ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ కొనసాగిస్తోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే కారణమని జగన్ చెబుతున్నారు. అంతకు ముందు చంద్రబాబు కూడా తనకు అవమానం జరిగిందని బహిష్కరించారు. సీఎం అయ్యాకే వెళ్తానని చెప్పి ఇప్పుడు వెళ్తున్నారు. ఇక తెలంగాణలో KCR కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అవుతూ వస్తున్నారు. సభకు వెళ్లకుండా బయట ప్రజా సమస్యలపై పోరాడాలన్నది కేసీఆర్ వ్యూహం. అయితే సభకు రాకపోవడం ద్వారా ప్రభుత్వాన్ని ఎంతవరకు నిలదీయగలరు? బయట ప్రెస్‌మీట్లు, నిరసనలు ఒక మార్గమే కావచ్చు. కానీ ప్రజలు ఎన్నుకున్న సభలోనే ప్రభుత్వ సమాధానం రాబట్టడం మరో బాధ్యత కాదా అన్న ప్రశ్నలు వస్తున్నాయ్. ఇంకోవైపు… సభలో అధికార, ప్రతిపక్ష నేతల భాష కూడా మర్యాద దాటితే ప్రజాస్వామ్య చర్చకు అర్థమేంటన్న చర్చ జరుగుతోంది. గతంలో సీఎం హోదాలో కేసీఆర్ చాలా బూతులు మాట్లాడారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎవరు ఏ భాష వాడారన్నది పక్కన పెడితే… అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ఆశించేది బూతులు కాదు… బలమైన వాదన.

Advertisement

 

Tags

Related News

కంట్రోల్.. తాతా మధు!

లోకల్ ఎలక్షన్స్.. కూటమిలో కుమ్ములాట తప్పదా?

టీడీపీ VS వైసీపీ.. ఏపీలో కరువుపై పొలిటికల్ వార్!

అసెంబ్లీలో రణరంగం.. ఇద్దరి తప్పు ఉందా..?

ఇస్రో సంస్థ.. ప్రైవేటీకరణ నిజమేనా..!

డబ్బు కోసం అమాయకుల ప్రాణాలు తీస్తారా..

SGT ప్రభాకర్ పై త్రిసభ్య కమిటీ.. DSC స్కాంలో క్లారిటీ మిస్సవుతోందా..?

Big Stories

Advertisement
×