E-Paper
Advertisement

Wife Kills Husband: చీరనే ఉరితాడుగా మార్చిన భార్య.. అసలు ఏం జరిగింది..?

Wife Kills Husband: చీరనే ఉరితాడుగా మార్చిన భార్య.. అసలు ఏం జరిగింది..?
Advertisement

Wife Kills Husband: హనుమకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన యాదలక్ష్మికి అశోక్ అనే వ్యక్తితో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అశోక్ హైదరాబాద్ హోటల్‌లో పనిచేస్తుంటాడు. గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనలో అనుమానం రావడంతో యాదలక్ష్మిని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఓ రోజు ఇంటికి మద్యం మత్తులో వచ్చి గొడవ పడ్డాడు. దీంతో యాదలక్ష్మి డయిల్100 కి ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పాట్‌కి వచ్చి.. మద్యం మత్తులో ఉన్న అశోక్‌ను గమనించి నచ్చ చెప్పి వెళ్ళిపోయారు. పోలీసులు వెళ్లిన అనంతరం యాదలక్ష్మి తన కుమార్తెల సహాయంతో చీరతో మెదడకు ఉరేసి హత్యచేసింది. తర్వాత పోలీసులు ఫోన్ చేసి సమాచారాన్ని తెలిపింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆపై యాదలక్ష్మితో పాటు ఇద్దరి పిల్లలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×