BigTV English

Wife Kills Husband: చీరనే ఉరితాడుగా మార్చిన భార్య.. అసలు ఏం జరిగింది..?

Wife Kills Husband: చీరనే ఉరితాడుగా మార్చిన భార్య.. అసలు ఏం జరిగింది..?
Advertisement


Wife Kills Husband: హనుమకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన యాదలక్ష్మికి అశోక్ అనే వ్యక్తితో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అశోక్ హైదరాబాద్ హోటల్‌లో పనిచేస్తుంటాడు. గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనలో అనుమానం రావడంతో యాదలక్ష్మిని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఓ రోజు ఇంటికి మద్యం మత్తులో వచ్చి గొడవ పడ్డాడు. దీంతో యాదలక్ష్మి డయిల్100 కి ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పాట్‌కి వచ్చి.. మద్యం మత్తులో ఉన్న అశోక్‌ను గమనించి నచ్చ చెప్పి వెళ్ళిపోయారు. పోలీసులు వెళ్లిన అనంతరం యాదలక్ష్మి తన కుమార్తెల సహాయంతో చీరతో మెదడకు ఉరేసి హత్యచేసింది. తర్వాత పోలీసులు ఫోన్ చేసి సమాచారాన్ని తెలిపింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆపై యాదలక్ష్మితో పాటు ఇద్దరి పిల్లలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Nims Hospital: నిమ్స్ హాస్పిటిల్‌లో వైద్య విద్యార్ధి మృతి.. హత్యా? ఆత్మహత్యా?

Bus Fire: ప్రైవేట్ బస్సులో మంటలు.. 29 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్..

Road Incident: ఆగివున్న ఆటోను ఢీకొన్న మరో ఆటో.. ఒళ్లుగగుర్పాటు చేసే వీడియో

Chittoor: చిత్తూరులో విషాదం.. కళ్యాణరేవు జలపాతంలో యువకుడు గల్లంతు..

Crime News: భార్యభర్తలిద్దరు డాక్టర్లు.. భార్యకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త.. కారణం..?

Road Incident: ఫోన్ చూస్తూ బైక్ డ్రైవింగ్.. ఆ తర్వాత జరిగింది ఇదే, వీడియో చూస్తే షాకవుతారు

College Incident: క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య.. నెల్లూరులో షాకింగ్ ఘటన

Big Stories

×