E-Paper
Advertisement

Chittoor: చిత్తూరులో విషాదం.. కళ్యాణరేవు జలపాతంలో యువకుడు గల్లంతు..

Chittoor: చిత్తూరులో విషాదం.. కళ్యాణరేవు జలపాతంలో యువకుడు గల్లంతు..
Advertisement

Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరులో విషాదం చోటుచేసుకుంది. కళ్యాణరేవు జలపాతం వద్దకు యూనిస్ అనే యువకుడు తమ స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వచ్చాడు. జలపాతంలో స్నానం చేస్తుండగా.. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో యూనిస్ అందులో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు గాలించినప్పటికీ ఆచూకి లభ్యం కాకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు గాలింపులు చేపట్టారు. చీకటి పడినప్పటికీ యువకుడి జాడ కనిపించకపోవడంతో అధికారులు వెనుతిరిగారు.

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×