BigTV English

Bus Fire: ప్రైవేట్ బస్సులో మంటలు.. 29 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్..

Bus Fire: ప్రైవేట్ బస్సులో మంటలు.. 29 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్..
Advertisement


Bus Fire: అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. బెంగుళూరు నుంచి రాజూరు వైపుగా వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా పేలింది. తర్వాత ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి బస్సులో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సులోని ప్రయాణికులను కిందికి దింపాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో మెుత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.


Related News

Nims Hospital: నిమ్స్ హాస్పిటిల్‌లో వైద్య విద్యార్ధి మృతి.. హత్యా? ఆత్మహత్యా?

Wife Kills Husband: చీరనే ఉరితాడుగా మార్చిన భార్య.. అసలు ఏం జరిగింది..?

Road Incident: ఆగివున్న ఆటోను ఢీకొన్న మరో ఆటో.. ఒళ్లుగగుర్పాటు చేసే వీడియో

Chittoor: చిత్తూరులో విషాదం.. కళ్యాణరేవు జలపాతంలో యువకుడు గల్లంతు..

Crime News: భార్యభర్తలిద్దరు డాక్టర్లు.. భార్యకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త.. కారణం..?

Road Incident: ఫోన్ చూస్తూ బైక్ డ్రైవింగ్.. ఆ తర్వాత జరిగింది ఇదే, వీడియో చూస్తే షాకవుతారు

College Incident: క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య.. నెల్లూరులో షాకింగ్ ఘటన

Big Stories

×