E-Paper
Advertisement

Bus Fire: ప్రైవేట్ బస్సులో మంటలు.. 29 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్..

Bus Fire: ప్రైవేట్ బస్సులో మంటలు.. 29 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్..
Advertisement

Bus Fire: అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. బెంగుళూరు నుంచి రాజూరు వైపుగా వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా పేలింది. తర్వాత ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి బస్సులో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సులోని ప్రయాణికులను కిందికి దింపాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో మెుత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

Related News

కౌంట్ డౌన్ షురూ.. హైకమాండ్ డెసిషన్ ఏంటి?

పెళ్లిళ్లు.. బంగారం.. ప్రధానీ మోదీ సంచలనం

సుభాష్ చంద్ర.. దివాలా కేసులో మలుపు

కవిత vs ప్రశాంత్ రెడ్డి.. హీటెక్కిన వార్

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఘర్షనలు

టార్గెట్ కేసీఆర్.. స్పీడ్ పెంచిన సీఎం రేవంత్!

22Aపై పొలిటికల్ హీట్.. నిజంగానే భారీ కుట్ర జరిగిందా?

కొండా పవర్ కట్? ఏఐసీసీ కీలక నిర్ణయం?

Big Stories

Advertisement
×