E-Paper
Advertisement

Modi in Srisailam: శ్రీశైలంలో ప్రధాని మోడి పర్యటన లైవ్

Modi in Srisailam: శ్రీశైలంలో ప్రధాని మోడి పర్యటన లైవ్

Modi In Srisailam: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి కర్నూల్‌లోని శ్రీశైలంలో భక్తులకు అభివాదం చేస్తూ ఆలయంలోకి ప్రవేశించి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు ఆలయాన్ని పర్యటించారు. దీంట్లో ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాన్ పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో.. రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 13వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేయనునట్టు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో.. జీఎస్టీ 2.O విజయం అనే దాని మీ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం 7వేల మంది పోలీసుల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×