BigTV English

Modi in Srisailam: శ్రీశైలంలో ప్రధాని మోడి పర్యటన లైవ్

Modi in Srisailam: శ్రీశైలంలో ప్రధాని మోడి పర్యటన లైవ్
Advertisement


Modi In Srisailam: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి కర్నూల్‌లోని శ్రీశైలంలో భక్తులకు అభివాదం చేస్తూ ఆలయంలోకి ప్రవేశించి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు ఆలయాన్ని పర్యటించారు. దీంట్లో ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాన్ పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో.. రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 13వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేయనునట్టు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో.. జీఎస్టీ 2.O విజయం అనే దాని మీ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం 7వేల మంది పోలీసుల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.


Related News

Honey Trap: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమకథ.. రూ. కోటి మోసం, ఎవరు ఈ సౌమ్యశెట్టి

Road Incident: ఔటర్‌లో అదుపుతప్పిన ప్రైవేట్ బస్సు.. ఆటో, బొలెరో వాహనాలను ఢీకొట్టి…

Pak vs Afghanistan: పాక్- ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. పాక్ దాడిలో 40 మంది తాలిబన్లు మృతి

Hyderabad cricket Association: చిక్కుల్లో HCA.. సెలక్షన్స్ కోసం డబ్బులు వసూళ్లు, కేసు నమోదు

AP News: 15 మందితో కలిసి.. భర్తను కిడ్నాప్ చేసిన భార్య, ఎందుకంటే?

Cotton Farmers: రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ .. పత్తి కొనుగోలు ఎప్పుడంటే..!

Train Incident: గుంటూరు – చర్లపల్లి రైలులో దారుణం.. కత్తితో బెదిరించి ప్రయాణికురాలిపై అత్యాచారం..

Big Stories

×