E-Paper
Advertisement

AP News: 15 మందితో కలిసి.. భర్తను కిడ్నాప్ చేసిన భార్య, ఎందుకంటే?

AP News:  15 మందితో కలిసి.. భర్తను కిడ్నాప్ చేసిన భార్య, ఎందుకంటే?

AP News: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలోని NGO కాలనీలో వింత ఘటన చోటుచేసుకుంది. పరాయి స్త్రీలతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో భర్తని కిడ్నాప్ చేయించింది ఓ భార్య. తల్లిదండ్రుల సమాచారం ప్రకారం.. తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మంజులాకు రైల్వే ఉద్యోగి ప్రవీణ్‌కు వివాహం జరిగింది. పెళ్లయిన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. వేరువేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం వల్ల మనస్పర్థలు పెరిగి ప్రవీణ్ పై మంజులాకు అనుమానం మెుదలైంది. ప్రవీణ్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానంతో.. 15 మందితో కలిసి భర్తను, ఇంటిలో పనిచేసే పనిమనిషిని కిడ్నాప్ చేసింది. ఆపేందుకు ప్రయత్నించిన ప్రవీణ్ తల్లిదండ్రులపై దాడి చేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×