BigTV English

Pak vs Afghanistan: పాక్- ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. పాక్ దాడిలో 40 మంది తాలిబన్లు మృతి

Pak vs Afghanistan: పాక్- ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. పాక్ దాడిలో 40 మంది తాలిబన్లు మృతి
Advertisement


Pak vs Afghanistan: పాక్- ఆఫ్ఘాన్‌ల మధ్య యుద్ధం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ ఆర్మీ దాడిలో తాలిబన్ల సైనికులు 40 మంది మరణించగా.. మరో వైపు పాక్ సైనికులు మృతి చెందారు. బుధవారం సాయంత్రం విరమణ అందుబాటులోకి వచ్చినా.. ఇరు దేశాలు మాత్రం సరిహద్దుల్లో దాడులు చేసుకుంటున్నారు. బలిచిస్తాలో తాలిబన్లు దాడులకు తెగబడి కాల్పులు జరిపారని.. దానికి ప్రతీకారంగా దాడులు చేశామని పాక్ ఆరోపిస్తుంది. పాకిస్తాన్ కోరిక మేరకు కాల్పుల విరమణకు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో సరిహద్దుల నుంచి సామాన్య ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు.


Related News

Honey Trap: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమకథ.. రూ. కోటి మోసం, ఎవరు ఈ సౌమ్యశెట్టి

Road Incident: ఔటర్‌లో అదుపుతప్పిన ప్రైవేట్ బస్సు.. ఆటో, బొలెరో వాహనాలను ఢీకొట్టి…

Modi in Srisailam: శ్రీశైలంలో ప్రధాని మోడి పర్యటన లైవ్

Hyderabad cricket Association: చిక్కుల్లో HCA.. సెలక్షన్స్ కోసం డబ్బులు వసూళ్లు, కేసు నమోదు

AP News: 15 మందితో కలిసి.. భర్తను కిడ్నాప్ చేసిన భార్య, ఎందుకంటే?

Cotton Farmers: రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ .. పత్తి కొనుగోలు ఎప్పుడంటే..!

Train Incident: గుంటూరు – చర్లపల్లి రైలులో దారుణం.. కత్తితో బెదిరించి ప్రయాణికురాలిపై అత్యాచారం..

Big Stories

×