E-Paper
Advertisement

Pak vs Afghanistan: పాక్- ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. పాక్ దాడిలో 40 మంది తాలిబన్లు మృతి

Pak vs Afghanistan: పాక్- ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. పాక్ దాడిలో 40 మంది తాలిబన్లు మృతి
Advertisement

Pak vs Afghanistan: పాక్- ఆఫ్ఘాన్‌ల మధ్య యుద్ధం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ ఆర్మీ దాడిలో తాలిబన్ల సైనికులు 40 మంది మరణించగా.. మరో వైపు పాక్ సైనికులు మృతి చెందారు. బుధవారం సాయంత్రం విరమణ అందుబాటులోకి వచ్చినా.. ఇరు దేశాలు మాత్రం సరిహద్దుల్లో దాడులు చేసుకుంటున్నారు. బలిచిస్తాలో తాలిబన్లు దాడులకు తెగబడి కాల్పులు జరిపారని.. దానికి ప్రతీకారంగా దాడులు చేశామని పాక్ ఆరోపిస్తుంది. పాకిస్తాన్ కోరిక మేరకు కాల్పుల విరమణకు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో సరిహద్దుల నుంచి సామాన్య ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×