E-Paper
Advertisement

Cotton Farmers: రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ .. పత్తి కొనుగోలు ఎప్పుడంటే..!

Cotton Farmers: రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ .. పత్తి కొనుగోలు ఎప్పుడంటే..!
Advertisement

Telangana: తెలంగాణ ప్రభుత్వం పత్తి రైతులకు శుభ వార్త తెలిపింది. దీపావళి పండుగ తర్వాత.. నవంబర్ మెుదటి వారంలో పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులు.. 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. అయితే ఈ సీజన్లో సుమారు 24.7 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయినట్టు అధికారులు అంచనావేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం 342 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కపాస్ కిసాన్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చి.. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×