E-Paper
Advertisement

Cotton Farmers: రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ .. పత్తి కొనుగోలు ఎప్పుడంటే..!

Cotton Farmers: రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ .. పత్తి కొనుగోలు ఎప్పుడంటే..!
Advertisement

Telangana: తెలంగాణ ప్రభుత్వం పత్తి రైతులకు శుభ వార్త తెలిపింది. దీపావళి పండుగ తర్వాత.. నవంబర్ మెుదటి వారంలో పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులు.. 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. అయితే ఈ సీజన్లో సుమారు 24.7 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయినట్టు అధికారులు అంచనావేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం 342 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కపాస్ కిసాన్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చి.. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.

Related News

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

Big Stories

Advertisement
×