BigTV English

Cotton Farmers: రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ .. పత్తి కొనుగోలు ఎప్పుడంటే..!

Cotton Farmers: రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ .. పత్తి కొనుగోలు ఎప్పుడంటే..!
Advertisement


Telangana: తెలంగాణ ప్రభుత్వం పత్తి రైతులకు శుభ వార్త తెలిపింది. దీపావళి పండుగ తర్వాత.. నవంబర్ మెుదటి వారంలో పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులు.. 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. అయితే ఈ సీజన్లో సుమారు 24.7 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయినట్టు అధికారులు అంచనావేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం 342 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కపాస్ కిసాన్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చి.. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.


Related News

AP News: 15 మందితో కలిసి.. భర్తను కిడ్నాప్ చేసిన భార్య, ఎందుకంటే?

Train Incident: గుంటూరు – చర్లపల్లి రైలులో దారుణం.. కత్తితో బెదిరించి ప్రయాణికురాలిపై అత్యాచారం..

Maheshwaram: మహేశ్వరంలో రేవ్ పార్టీ కలకలం.. 72 మంది అరెస్టు..

Hyderabad: ఆటో నుంచి దూకేసిన బాలిక.. అసలు విషయం తెలిసి డ్రైవర్‌కు దేహశుద్ధి..

Hyderabad: గర్భవతిని చేసిన హోంగార్డ్.. అబార్షన్ వికటించి యువతి మృతి..

Telangana BJP Leaders: బీజేపి నేతల మద్య వాగ్వాదం.. గుడ్డలు ఊడదీసి..

Crime News:టిఫిన్ కోసం వెళ్లిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన దుండగుడు.. తెనాలిలో దారుణం

Big Stories

×