E-Paper
Advertisement

Balochistan vs Pakistan: పాక్‌లో అల్లకల్లోలం.. మళ్లీ రెచ్చిపోయిన బలూచ్ ఆర్మీ

Balochistan vs Pakistan: పాక్‌లో అల్లకల్లోలం.. మళ్లీ రెచ్చిపోయిన బలూచ్ ఆర్మీ
Advertisement

Balochistan vs Pakistan:  పాకిస్థాన్‌లో మరోసారి అశాంతి నెలకొంది. బలోచిస్తాన్ ఆర్మీ మళ్లీ రెచ్చిపోయింది. క్వైట్టా నుంచి పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ ని టార్గెట్ గా చేసుకొని దాడికి పాల్పడింది. నసీరాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ పైన ట్రైన్ నడుస్తున్న క్రమంలో దాడి జరిపారు. అంతే కాకుండా ట్రైన్ పై రాకెట్లతో దాడి చేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘనాస్థలికిక చేరుకున్న భద్రతా బలగాలు పరిసరాలను చుట్టుముట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద కారణంగా ఆ ప్రాంతంలో రైలు రవాణా నిలిచిపోయింది. ఈ ఘటనపై పాకిస్థాన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×