E-Paper
Advertisement

Pune Road Accident: హైవేపై ట్రక్ బీభత్సం.. స్పాట్ లో 8 మంది..

Pune Road Accident: హైవేపై ట్రక్ బీభత్సం.. స్పాట్ లో 8 మంది..
Advertisement

Pune Road Accident:  పుణేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుణే-బెంగళూరు హైవే నవలే బ్రిడ్జి సమీపంలో.. సెల్ఫీ పాయింట్ వద్ద ట్రక్కు అదుపు ముందు వెళ్తున్న ఆరు వాహనాలను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రం గాయాలతో రక్తపుమడుగులో ఉన్న బాధితులను సమీపంలో హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ప్లాన్ Aనా.. Bనా? కొండా చూపు ఏ పార్టీ వైపు?

ఏపీలో లోకల్ వార్.. సత్తా చాటేదెవరు..?

సీఎం రేవంత్ పట్టు.. కులం కార్డుతో కొండాకు చెక్

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

Big Stories

Advertisement
×