BigTV English

Srikakulam Crime: తిన్నదానికి బిల్లు కట్టమన్నందుకు.. లారీతో తొక్కించి చంపేశాడు

Srikakulam Crime: తిన్నదానికి బిల్లు కట్టమన్నందుకు.. లారీతో తొక్కించి చంపేశాడు


Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారణమైన ఘటన చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన ఓ లారీ డ్రైవర్ జాతీయ రహదారి మీదుగా ఒడిశా నుండి విశాఖపట్నం వెలుతున్నాడు. భోజనం కోసం ఓ దాబా దగ్గర ఆగాడు. భోజనం చేశాక యాజమాని బిల్లు కట్టమన్నాడు. ఫుడ్ బాలేదని బిల్లు కట్టకుండా వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మెుదలైంది.ఈ క్రమంలో డ్రైవర్ నేరుగా లారీ ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీనికి దాబా యాజమాని అడ్డుగా వచ్చాడు. దీంతో డ్రైవర్ లారీని యాజమాని పైనుంచి వెళ్లించడంతో యజమాని స్పాట్ లోనే మరణించాడు. ప్రమాదాన్ని ఆపేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా ఢీకొట్టడంతో తీవ్రంగా రక్త స్రావమై అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Ananthapur: పాల గిన్నెలో పడి చిన్నారి మృతి.. అనంతపురంలో విషాదం

Fire Incident: ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

Latest News: విమానాశ్రమంలో ప్రయాణికుడి ఫ్యాంట్‌లోకి దూరిన ఎలుక..

Car Incident: డివైడర్‌ను ఢీకొట్టి.. మరో కారుపై ఎగిరిపడ్డ కారు.. బావ, మరదలు దుర్మరణం

Robbery: ఒకేసారి ఆరు ఇళ్లల్లో చోరీలు.. ఖమ్మంలో రెచ్చిపోయిన దొంగలు

Husband killed Wife: స్నానానికి వెళ్తున్న భార్యను కత్తితో పొడిచి.. ఫేస్ బుక్‌లో లైవ్ పెట్టిన భర్త

Crime News: అమెరికాలో భారత మహిళను కాల్చి చంపిన దుండగుడు, సిసిటీవీ కెమేరాలకు చిక్కిన ఘటన

Big Stories

×