BigTV English
Advertisement

Srikakulam Crime: తిన్నదానికి బిల్లు కట్టమన్నందుకు.. లారీతో తొక్కించి చంపేశాడు

Srikakulam Crime: తిన్నదానికి బిల్లు కట్టమన్నందుకు.. లారీతో తొక్కించి చంపేశాడు


Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారణమైన ఘటన చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన ఓ లారీ డ్రైవర్ జాతీయ రహదారి మీదుగా ఒడిశా నుండి విశాఖపట్నం వెలుతున్నాడు. భోజనం కోసం ఓ దాబా దగ్గర ఆగాడు. భోజనం చేశాక యాజమాని బిల్లు కట్టమన్నాడు. ఫుడ్ బాలేదని బిల్లు కట్టకుండా వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మెుదలైంది.ఈ క్రమంలో డ్రైవర్ నేరుగా లారీ ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీనికి దాబా యాజమాని అడ్డుగా వచ్చాడు. దీంతో డ్రైవర్ లారీని యాజమాని పైనుంచి వెళ్లించడంతో యజమాని స్పాట్ లోనే మరణించాడు. ప్రమాదాన్ని ఆపేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా ఢీకొట్టడంతో తీవ్రంగా రక్త స్రావమై అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Road Accident: నెల్లూరులో ఘోరం.. బైకులను ఢీకొట్టిన లారీ.. స్పాట్లోనే ముగ్గురు

Bhimavaram: మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు అందుకే చంపేశా!

Ande Sri: అందెశ్రీ చివరి పాట..

Morning Star Travels Bus: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..

Minister Savitha: ఆటో డ్రైవ‌ర్‌కి చుక్కలు చూపించిన మంత్రి స‌విత

Karimnagar: గుప్త నిధుల వేట..ఇంట్లోనే గుంత తవ్వి.. నరబలి!!

Gujarat ATS: హైదరాబాద్‌లో హై టెన్షన్.. పాతబస్తీలో ముగ్గురు టెర్రరిస్టులు అరెస్ట్

Sangareddy: అమీన్‌పూర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను బ్యాట్‌తో కొట్టి.. స్పాట్ లోనే!

Big Stories

×