E-Paper
Advertisement

Bhimavaram: మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు అందుకే చంపేశా!

Bhimavaram: మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు అందుకే చంపేశా!
Advertisement

Bhimavaram:  పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేసులో నిందితుడు శ్రీనివాస్ వీడియో వైరల్ అయింది. తన తల్లి, తమ్ముడు దెయ్యాల ని చెబుతున్నాడు. మనస్సులో ఏదనుకుంటే వారికి అది తెలిసిపోతోందంటున్నాడు. అందుకే ఇద్దరిని చంపేశానని చెబుతున్నాడు నిందితుడు. కత్తితో ఎంత పొడిచినా తెగడం లేదని.. వాళ్లద్దరి బాడీ స్ట్రాంగ్ అని నిందితుడు చెబుతున్న వీడియో కలకలం రేపుతోంది. కత్తితో కోసినా కూడా బాడీలు తెగకపోవడంతో తన చేయి నొప్పి చేస్తుందని చెబుతుండటం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. అంతటితో ఆగని నిందితుడు శ్రీనివాస్.. తల్లి, తమ్ముడు బతుకుతారేమోనని చెప్పటం ఆందోళన కల్గిస్తుంది. తనకు తిండిపెట్టకుండా.. పిచ్చి పట్టిందంటూ తొమ్మిదేళ్ల నుంచి పీక్కు తింటున్నారంటున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×