BigTV English
Advertisement

Gujarat ATS: హైదరాబాద్‌లో హై టెన్షన్.. పాతబస్తీలో ముగ్గురు టెర్రరిస్టులు అరెస్ట్

Gujarat ATS: హైదరాబాద్‌లో హై టెన్షన్.. పాతబస్తీలో ముగ్గురు టెర్రరిస్టులు అరెస్ట్

Gujarat ATS: అహ్మదాబాద్‌లో ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేసింది గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. వారిలో ఒకడైన సయ్యద్ అహ్మద్‌ను హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో అదుపులోకి తీసుకొని గుజరాత్‌కు తరలించారు. అరెస్టు అయిన ముగ్గురు వ్యక్తులు గత ఏడాది నుండి ఏటీఎస్ నిఘాలో ఉన్నారు. ఆయుధాలు సరఫరా చేస్తుండగా.. వీరిని అదుపులోకి తీసుకున్నారు ఏటీఎస్ పోలీసులు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఏటీఎస్ వెల్లడించింది. వారి ఉగ్ర కుట్రలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి దర్యాప్తును ముమ్మరం చేసింది.



Related News

Karimnagar: గుప్త నిధుల వేట..ఇంట్లోనే గుంత తవ్వి.. నరబలి!!

Sangareddy: అమీన్‌పూర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను బ్యాట్‌తో కొట్టి.. స్పాట్ లోనే!

Telugu Student Dies in USA: తీవ్ర విషాదం.. అమెరికాలో బాపట్ల విద్యార్థిని మృతి

HMT Swarnapuri: గేటెడ్ కమ్యూనిటీలో తిరుగుబాటు

Khammam: రాత్రికి రాత్రే కోటీశ్వరుడు.. లాటరీ టిక్కెట్‌తో ఎన్ని కోట్లు గెలిచాడంటే!

Visakhapatnam: దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే

Ganja Batch: అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్.. ప్రైవేట్ బస్సుపై దాడి..

Big Stories

×