E-Paper
Advertisement

Viral Video: రంగు నీళ్లు చల్లారని భక్తులను చితకబాదిన పూజారులు!

Viral Video: రంగు నీళ్లు చల్లారని భక్తులను చితకబాదిన పూజారులు!
Advertisement

Viral Video:  మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న ప్రసిద్ధ జ్యోతిబా ఆలయం ఘోర అపచారం నెలకొంది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జరగాల్సిన ప్రశాంతమైన పూజా కార్యక్రమాలకు విరుద్ధంగా.. పూజారులే హింసకు దిగడం స్థానికంగా కలకలం రేపింది.

ఆలయ ప్రాంగణంలో ఇద్దరు భక్తులపై సుమారు 15 నుండి 20 మంది పూజారులు ఒక్కసారిగా దాడికి దిగారు. బాధితులను చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టారు. సదరు భక్తులు పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా పూజారులపై రంగు నీళ్లు చల్లడమే ఈ దాడికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన పూజారులు సంయమనం కోల్పోయి భౌతిక దాడికి పాల్పడ్డారు.

Advertisement

ఈ దారుణ దృశ్యాలను అక్కడి వారు వీడియో తీయగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. భక్తి భావంతో ఉండాల్సిన చోట ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల పట్ల పూజారుల తీరుపై పోలీసులు , ఆలయ కమిటీ విచారణ చేపడుతున్నాయి.

Also Read: బీజేపీకి దిమ్మతిరిగే కౌంటర్.. బీసీ రిజర్వేషన్లపై మహేశ్ కుమార్ గౌడ్ మాస్టర్ ప్లాన్

Advertisement

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×