E-Paper
Advertisement

Adulterated milk: తూర్పు గోదావరిలో కల్తీ పాలు కలకలం.. 13 చేరిన మృతుల సంఖ్య

Adulterated milk: తూర్పు గోదావరిలో  కల్తీ పాలు కలకలం.. 13 చేరిన మృతుల సంఖ్య
Advertisement

Adulterated milk:  తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగిన ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది. రాజమహేంద్రవరం లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరనగర్, స్వరూపనగర్ ప్రాంతాలకు చెందిన పలువురు నివాసితులు ఫిబ్రవరి 22 నుంచి వాంతులు, కడుపునొప్పి, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Lavanya Tripathi: రష్మిక నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వదులుకున్న లావణ్య..మంచి పనే చేసిందంటూ!

పాలు కల్తీ కావడమే ఈ మరణాలకు ప్రధాన కారణం 

Advertisement

ప్రస్తుతం మరో ఏడుగురు రాజమహేంద్రవరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక ఎపిడెమియోలాజికల్ నివేదికల ప్రకారం పాలు కల్తీ కావడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ ఘటనపై పలు ప్రభుత్వ శాఖలు కలిసి విచారణను వేగవంతం చేశాయి. కల్తీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Also Read: Ustaad Bhagath Singh: ఆ స్టార్ హీరో సినిమా మాత్రమే పవన్‌కు పోటీ.. ధురంధర్ 2 పోటీ కాదు అంటున్న హరీష్ శంకర్..!

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×