E-Paper
Advertisement

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు.. మీడియా వెళ్లేసరికి మాయం!

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు.. మీడియా వెళ్లేసరికి మాయం!
Advertisement

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు కనిపించిన సంఘటన ఏపీలో కలకలం రేపింది. విషయం బయటకు తెలియడంతో వాటిని ఎవరో మాయం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఫైల్స్ విషయంలో ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తారా? అంటూ ఫైరవుతున్నారు.

Also Read: కనువిందు చేస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలంలో పర్యాటకుల సందడి

Advertisement

ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వచ్చిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు పశ్చిమ తహశీల్దార్ కార్యాలయం వద్ద చెత్తలో ప్రభుత్వ ఫైల్స్ కనిపించాయి. అయితే, ఇందుకు సంబంధించి సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకునేలోపే వాటిని ఎవరో మాయం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మార్వో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×