BigTV English

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు.. మీడియా వెళ్లేసరికి మాయం!

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు.. మీడియా వెళ్లేసరికి మాయం!

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు కనిపించిన సంఘటన ఏపీలో కలకలం రేపింది. విషయం బయటకు తెలియడంతో వాటిని ఎవరో మాయం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఫైల్స్ విషయంలో ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తారా? అంటూ ఫైరవుతున్నారు.


Also Read: కనువిందు చేస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలంలో పర్యాటకుల సందడి

ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వచ్చిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు పశ్చిమ తహశీల్దార్ కార్యాలయం వద్ద చెత్తలో ప్రభుత్వ ఫైల్స్ కనిపించాయి. అయితే, ఇందుకు సంబంధించి సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకునేలోపే వాటిని ఎవరో మాయం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మార్వో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది.


Tags

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×