E-Paper
Advertisement

Youth Halchal in Ongle: కిక్ ఎక్కేసింది.. పోలీసు వాహనం డ్యామేజ్.. చివరకు ఎలాగంటే..?

Youth Halchal in Ongle: కిక్ ఎక్కేసింది.. పోలీసు వాహనం డ్యామేజ్.. చివరకు ఎలాగంటే..?
Advertisement

A youth damage police vehicle at ongole in prakasam

Youth Damaged Police Vehicle in Ganja Effect: ఏపీ పేరు చెప్పగానే ఈ మధ్యకాలంలో తరచు వినబడేవి డ్రగ్స్, గంజాయి. గడిచిన ఐదేళ్లలో అధికారులు భారీ ఎత్తున సీజ్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కూడా. ఒడిషా-ఏపీ బోర్డర్ నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి చేరుకుంటోంది. ఈ విషయాన్ని అధికారులు పలుమార్లు వెల్లడించారు. అంతేకాదు పట్టుబడిన నిందితులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే గంజాయికి ఏపీ కేపిటల్ అయ్యిందని రాజకీయ నేతలు బలంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ యువకుడు గంజాయి మత్తులో హల్‌చల్ చేశాడు. మంగమూరు రోడ్డుపై హంగామా చేస్తున్న యువకుడ్ని రక్షక్ వాహన పోలీసులు మందలించారు. మత్తులో ఆ యువకుడు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డాడు. అంతేకాదు వాహనం అద్దాన్ని ఇనుపరాడ్‌తో పగలకొట్టాడు. యువకుడి వీరంగం చూసి కాసేపు పోలీసులు సైలెంట్ అయిపోయారు. చివరకు చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకోవడంతో వారి సాయంతో యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

చెప్పుకోవడానికి ఇది ఒక ఘటన మాత్రమే. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయని అంటున్నారు. ఆ మధ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాల సమీపంలో కొందరు యువకులు గంజాయిని అమ్మిన సందర్భాలు ఉన్నాయి. స్థానికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ తరహా ఘటనలు చూసినవాళ్లు మాత్రం.. గడిచిన ఐదేళ్లలో గంజాయి కంట్రోల్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదికాదంటున్నారు. దీనికంతటికీ పోలీసులే కారణమన్న వాదనలు అక్కడి ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

Advertisement

Also Read: నోట్ల కట్టలు.. బంగారం.. లిక్కర్.. కేవలం 15 రోజులకే..

Tags

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×