E-Paper
Advertisement

34 Crore Seized in AP: నోట్ల కట్టలు.. బంగారం.. లిక్కర్.. కేవలం 15 రోజులకే..!

34 Crore Seized in AP: నోట్ల కట్టలు.. బంగారం.. లిక్కర్.. కేవలం 15 రోజులకే..!
Elections Commission Seized 34 crore in Andhra Pradesh
Elections Commission Seized 34 crore in Andhra Pradesh

34 Crore Seized in Andhra Pradesh During the Elections 2024: ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున నగదు, బంగారం పట్టుబడుతోంది. ఓ వైపు పోలీసుల తనిఖీలు, మరోవైపు స్పెషల్ స్క్యాడ్‌లను మొహరించినా డబ్బు అక్రమంగా చలామనీ అవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి మార్చి చివరి నాటికి అంటే దాదాపు 15 రోజుల వ్యవధిలో 34 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టు ఏపీ ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన ఏపీ ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా తనిఖీల్లో పట్టుబడిన వివరాలను వెల్లడించారు. కోడ్ వచ్చిన తరువాత చేపట్టిన తనిఖీల్లో 11 కోట్ల రూపాయలు పట్టుబడింది. పది కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులు ఉన్నాయి. ఇదికాకుండా ఏడు కోట్ల మద్యం కూడా ఉందని తెలిపారు.

ఇప్పటివరకు 3300 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. సీ -విజిల్ యాప్ ద్వారా 5500 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో మతపరమైన ప్రచారాలు, నగదు, మద్యం ఇలా అనేక అంశాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా. మరోవైపు కడప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లను సస్పెండ్ చేసినట్టు సమాచారం.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×