E-Paper
Advertisement

Partitioned AP Bhavan in Delhi: పదేళ్లకు ఏపీ భవన్‌ విభజన పూర్తి.. కేంద్రం ఆమోదం!

Partitioned AP Bhavan in Delhi: పదేళ్లకు ఏపీ భవన్‌ విభజన పూర్తి.. కేంద్రం ఆమోదం!
Advertisement

 

Delhi AP Bhavan

Advertisement

Central Government partitioned AP Bhavan in Delhi: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన ఎట్టకేలకు పూర్తైంది. ఈ ప్రక్రియ పూర్తైనట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.ఏపీకి 11.566 ఎకరాలు కేటాయించింది. తెలంగాణకు 8.245 ఎకరాలు దక్కింది.

ఏపీ వాటాకు 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు వచ్చాయి. తెలంగాణకు శబరి బ్లాక్‌లోని 3 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ లేఖ రాసింది.

Advertisement

Also Read: మోదీ వైపే జగన్, చంద్రబాబు.. విశాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు..

తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంగీకరించింది.  దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కేంద్ర హోంశాఖ ఆమోదించింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తైంది. అప్పటి నుంచి ఏపీ భవన్ పంపకం ఎటూ తేలలేదు. అందువల్లే ఈ ప్రక్రియ పూర్తికాలేదు. ఇన్నాళ్లకు ఏపీ భవన్ విభజన ప్రక్రియ పూర్తైంది. ఎవరికి కేటాయించిన భవనాలను ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు వినియోగించుకోనున్నాయి.

Tags

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×