E-Paper
Advertisement

CM Chandrababu: అయోధ్యలో బాల రాముడిని దర్శించుకున్న చంద్రబాబు

CM Chandrababu: అయోధ్యలో బాల రాముడిని దర్శించుకున్న చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఆదివారం అయోధ్య రామమందిరంలో బాలరాముడిని సీఎం చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు సీఎం చంద్రబాబుకు ఉత్తర్‌ప్రదేశ్‌ అధికారులు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. దేవాలయం నిర్మాణాన్ని వివరించారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి మనందరికీ పాఠాలని సీఎం పేర్కొన్నారు.

“మంచి పాలనకు రామ రాజ్యమే ప్రామాణికం. శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. ఈ దేవాలయం మన దేశానికి ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. నేటి సమాజంలో ఆధ్యాత్మిక విలువల నిర్మాణంలో, అయోధ్య మందిరం కీలక పాత్ర పోషిస్తుంది” -సీఎం చంద్రబాబు

Also Read: Taneti Vanitha: బాలయ్య సినిమా అప్పుడు 20 పొట్టేళ్లు నరికితే కనపడలేదా?: మాజీ మంత్రి తానేటి వనిత ఫైర్

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×