E-Paper
Advertisement

CM Chandrababu: అయోధ్యలో బాల రాముడిని దర్శించుకున్న చంద్రబాబు

CM Chandrababu: అయోధ్యలో బాల రాముడిని దర్శించుకున్న చంద్రబాబు
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఆదివారం అయోధ్య రామమందిరంలో బాలరాముడిని సీఎం చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు సీఎం చంద్రబాబుకు ఉత్తర్‌ప్రదేశ్‌ అధికారులు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. దేవాలయం నిర్మాణాన్ని వివరించారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి మనందరికీ పాఠాలని సీఎం పేర్కొన్నారు.

“మంచి పాలనకు రామ రాజ్యమే ప్రామాణికం. శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. ఈ దేవాలయం మన దేశానికి ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. నేటి సమాజంలో ఆధ్యాత్మిక విలువల నిర్మాణంలో, అయోధ్య మందిరం కీలక పాత్ర పోషిస్తుంది” -సీఎం చంద్రబాబు

Advertisement

Also Read: Taneti Vanitha: బాలయ్య సినిమా అప్పుడు 20 పొట్టేళ్లు నరికితే కనపడలేదా?: మాజీ మంత్రి తానేటి వనిత ఫైర్

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×