E-Paper
Advertisement

AP Congress: ఏపీ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా రిలీజ్..

AP Congress: ఏపీ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా రిలీజ్..
Advertisement

AP Congress: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని పలువురు అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. ఏపీలోని 9 స్థానాలకు గాను ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధికారికంగా వెల్లడించారు.

1.శ్రీకాకుళం- డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు
2.విజయనగరం- బొబ్బిలి శ్రీను
3.అమలాపురం(ఎస్సీ)- జంగా గౌతమ్
4.మచిలీపట్నం- గొల్లు కృష్ణ
5.విజయవాడ- వళ్లూరు భార్గవ్
6.ఒంగోలు- సుధాకర్ రెడ్డి
7.నంద్యాల- జాగంటి లక్ష్మీ నరసింహ యాదవ్
8.అనంతపుర్- మల్లికార్జున్ వజ్జాల
9.హిందూపురం- షమద్ షహీన్

Advertisement

కాంగ్రెస్ హైకమాండ్ గతంలో 14 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏఐసీసీ తాజాగా ప్రకటించిన జాబితాతో కలిపి ఇప్పటి వరకు 23 లోక్ సభ స్థానాలకు అభ్యర్థలను ఖరారు చేసింది. రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ.. రెండు స్థానాలను వామపక్షాలకు కేటాయించింది.

Also Read: టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు.. 5 స్థానాల్లో అభ్యర్థులు మార్పు

Advertisement

అయితే ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఏపీలోని ఎంపీ అభ్యర్థులతో పాటుగా జార్ఖండ్ లో మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. జార్ఖండ్ లోని రాంచీ, గొడ్డా లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×