BigTV English

Ap Dcm Pawan Kalyan : విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

Ap Dcm Pawan Kalyan : విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

Ap Dcm Pawan Kalyan : విజయనగరం జిల్లాలో ఉపముఖ్యమంత్రి సీఎం పవన్‌ పర్యటించారు. తాగునీరు కలుషితమై డయేరియా తలెత్తిందన్నారు. ఫలితంగా 10 మంది మృతి చెందారని, గత ప్రభుత్వ తప్పిదాలే తమకు వారసత్వంగా వచ్చాయన్నారు.


నివేదిక వచ్చాక న్యాయం చేస్తాం…

ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌తో విచారణ జరిపిస్తామని అన్నారు. నివేదిక వచ్చాక మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి వ్యక్తిగతంగా రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు.


గత ఐదేళ్లు పట్టించుకోలేదు…

దాదాపుగా రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని గత వైసీపీ పాలనపై పవన్ ధ్వజమెత్తారు. గత ఐదేళ్లుగా పంచాయతీ నిధులను సద్వినియోగం చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదే కాదని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×