BigTV English
Advertisement

Ap Dcm Pawan Kalyan : విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

Ap Dcm Pawan Kalyan : విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

Ap Dcm Pawan Kalyan : విజయనగరం జిల్లాలో ఉపముఖ్యమంత్రి సీఎం పవన్‌ పర్యటించారు. తాగునీరు కలుషితమై డయేరియా తలెత్తిందన్నారు. ఫలితంగా 10 మంది మృతి చెందారని, గత ప్రభుత్వ తప్పిదాలే తమకు వారసత్వంగా వచ్చాయన్నారు.


నివేదిక వచ్చాక న్యాయం చేస్తాం…

ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌తో విచారణ జరిపిస్తామని అన్నారు. నివేదిక వచ్చాక మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి వ్యక్తిగతంగా రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు.


గత ఐదేళ్లు పట్టించుకోలేదు…

దాదాపుగా రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని గత వైసీపీ పాలనపై పవన్ ధ్వజమెత్తారు. గత ఐదేళ్లుగా పంచాయతీ నిధులను సద్వినియోగం చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదే కాదని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×