BigTV English
Advertisement

AP: ఆ టీచర్‌ను చంపేశారా? రాజకీయ కక్షలే కారణమా?

AP: ఆ టీచర్‌ను చంపేశారా? రాజకీయ కక్షలే కారణమా?
teacher death

AP breaking news today: శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ టీచర్ అనుమానాస్పద మృతి రచ్చ రాజేసింది. ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న కృష్ణమూర్తి స్కూల్‌కు వెళ్తుండగా.. ఒమ్మి కొత్తపేట సమీపంలో బొలేరో వ్యాన్ ఢీ కొట్టింది. టీచర్ కృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు.


అయితే, ఇది ప్రమాదం కాదని.. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కృష్ణ కుటుంబానికి సంఘీభావంగా స్థానికులు పెద్దసంఖ్యలో రోడ్డెక్కారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని బైఠాయించారు. గంటల తరబడి ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

టీచర్ కృష్ణమూర్తికి స్థానికంగా మంచి పేరుంది. ఆయన మాటపై గ్రామస్తులకు గట్టి నమ్మకం ఉంది. ఎన్నికల సమయంలో ఈ టీచర్ ఎవరికి ఓటు వేయాలని చెబితే.. ప్రజలంతా మూకుమ్మడిగా అతనికే ఓటు వేస్తారని అంటున్నారు. ఈ కారణంతోనే.. గత ఎలక్షన్‌లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థే.. కృష్ణమూర్తిని వాహనంతో గుద్ది చంపించాడని అనుమానిస్తున్నారు. అందుకే, టీచర్ మృతిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు స్థానికులు.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×