E-Paper
Advertisement

Chandrababu: చంద్రబాబుపై దాడికి ప్రయత్నం.. ర్యాలీలో హైఅలర్ట్..

Chandrababu: చంద్రబాబుపై దాడికి ప్రయత్నం.. ర్యాలీలో హైఅలర్ట్..
Advertisement

Chandrababu: ఓ అగంతకుడు రెచ్చిపోయాడు. ఏకంగా చంద్రబాబుపైనే రాయి విసిరాడు. ఆ రాయి చంద్రబాబు సెక్యూరిటీ అధికారి మధుబాబుకు తగిలింది. ఆయన తలకి స్వల్ప గాయమైంది. చంద్రబాబు సేఫ్.

నందిగామలో చంద్రబాబు ర్యాలీలో రాయి దాడి జరగడం కలకలం రేపింది. ఇది వైసీపీ గుండాల పనేనంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల భద్రత సరిగా లేకపోవడం వల్లే తనపై దాడి జరిగిందని ఆరోపించారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదన్నారు చంద్రబాబు.

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×