E-Paper
Advertisement

Pinnelli Bail: పిన్నెల్లికి మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Pinnelli Bail: పిన్నెల్లికి మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
Advertisement

Pinnelli Ramakrishna reddy bail news(Latest news in Andhra Pradesh): మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి హైకోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం ఎంతగానో ఎదురుచూసిన పిన్నెల్లికి ఈ రోజు కూడా ఆశాభంగమే కలిగింది. బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు.. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ రోజు ఏమీ తేల్చకపోవడంతో పిన్నెల్లి ఉసూరుమన్నారు.

పల్నాడు పోలీసులు పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్లపై సానుకూల తీర్పు రాకపోవడంతో ఆయన హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

Advertisement

Also Read: దేవర సెకండ్ సింగిల్ వచ్చేసిందిరోయ్.. ఎన్టీఆర్ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే

మే 13వ తేదీన పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేసినందుకు పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు. ఈ ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ పైనా దాడి చేశారు. మరుసటి రోజు పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, వారి అనుచరులు సీఐపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో తనను అరెస్టు చేయకుండా ఉపశమనం కలిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ వేశారు. కానీ, కోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×