E-Paper
Advertisement

Bank Account : కస్టమర్ ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ.. జర జాగ్రత్త..

Bank Account : కస్టమర్ ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ.. జర జాగ్రత్త..
Advertisement
Bank Account

Bank Account : వినియోగదారుడి ప్రమేయం లేకుండా నకిలీ వేలిముద్రల సాయంతో, ఆధార్ కార్డు ఎనేబుల్ చేసుకుని బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ వేలిముద్రల తయారీ పరికరాలను సీజ్ చేశారు.

Advertisement

గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వేంకటేశు, అజయ్, కళ్యాణ్, షేక్ జానీ, గోపిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై దేశంలోని పలు రాష్ట్రాలలో సుమారు 416 AEPS నేరాలు చేసినట్లు విచారణలో తేలినట్లు జిల్లా ఎస్పి అన్బు రాజన్ వివరించారు.

సైబర్ నేరగాళ్ల వ్యవహారంపై సాంకేతికంగా నిఘా ఉంచడంతో గుంటూరు యూనియన్ బ్యాంక్ నుంచి డేటా సేకరించి, నిందితులు గుంటూరు జిల్లా నుంచి పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. వీరి బ్యాంకు ఖాతాల ద్వారా 5.9 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు విచారంలో తేలింది.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో లక్ష మందికిపైగా వేలిముద్రలు, ఆధార్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం నిందితుల దగ్గర ఉన్నట్లు గుర్తించారు. ఖాతాల్లో నగదు పోయిన బాధితులంతా ఫిర్యాదు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ సూచించారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×