E-Paper
Advertisement

Bhimavaram : మునిగిన వరి చేలు.. పడవలతోనే వరి పనలు తరలింపు..

Bhimavaram : మునిగిన వరి చేలు.. పడవలతోనే వరి పనలు తరలింపు..
ap news today telugu

Bhimavaram Latest news(AP news today telugu):

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడలో పంట పొలాలలో రైతులు పడవలు ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. మిగ్ జామ్ తుఫాన్ వచ్చి వారం రోజులు దాటినా పంట పొలాలలో నీరు తగ్గకపోవడంతో రైతులకు పడవలే శరణ్యమయ్యాయి. చేపలు, రొయ్యల చెరువులలో మందులు కొట్టేందుకు ఐరన్ పడవలు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇవి పంట పొలాల్లో రైతులకు ఉపయోగపడుతున్నాయి.

రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కొమరాడలో పూర్తిగా నీట మునిగిన వరి చేలను రైతులతో కలసి పరిశీలించారు. రైతులు వరి కోసి, వరి పనలను పడవల ద్వారా వడ్డుకు చేరుస్తున్నారని తెలిపారు. పంటలు మునిగిపోయినా వైసీపీ ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధానాలో ఆదుకోవాలని కోళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×