BigTV English

Bhimavaram : మునిగిన వరి చేలు.. పడవలతోనే వరి పనలు తరలింపు..

Bhimavaram : మునిగిన వరి చేలు.. పడవలతోనే వరి పనలు తరలింపు..
ap news today telugu

Bhimavaram Latest news(AP news today telugu):

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడలో పంట పొలాలలో రైతులు పడవలు ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. మిగ్ జామ్ తుఫాన్ వచ్చి వారం రోజులు దాటినా పంట పొలాలలో నీరు తగ్గకపోవడంతో రైతులకు పడవలే శరణ్యమయ్యాయి. చేపలు, రొయ్యల చెరువులలో మందులు కొట్టేందుకు ఐరన్ పడవలు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇవి పంట పొలాల్లో రైతులకు ఉపయోగపడుతున్నాయి.


రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కొమరాడలో పూర్తిగా నీట మునిగిన వరి చేలను రైతులతో కలసి పరిశీలించారు. రైతులు వరి కోసి, వరి పనలను పడవల ద్వారా వడ్డుకు చేరుస్తున్నారని తెలిపారు. పంటలు మునిగిపోయినా వైసీపీ ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధానాలో ఆదుకోవాలని కోళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.


Related News

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Big Stories

×