BigTV English

Bhimavaram : మునిగిన వరి చేలు.. పడవలతోనే వరి పనలు తరలింపు..

Bhimavaram : మునిగిన వరి చేలు.. పడవలతోనే వరి పనలు తరలింపు..
ap news today telugu

Bhimavaram Latest news(AP news today telugu):

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడలో పంట పొలాలలో రైతులు పడవలు ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. మిగ్ జామ్ తుఫాన్ వచ్చి వారం రోజులు దాటినా పంట పొలాలలో నీరు తగ్గకపోవడంతో రైతులకు పడవలే శరణ్యమయ్యాయి. చేపలు, రొయ్యల చెరువులలో మందులు కొట్టేందుకు ఐరన్ పడవలు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇవి పంట పొలాల్లో రైతులకు ఉపయోగపడుతున్నాయి.


రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కొమరాడలో పూర్తిగా నీట మునిగిన వరి చేలను రైతులతో కలసి పరిశీలించారు. రైతులు వరి కోసి, వరి పనలను పడవల ద్వారా వడ్డుకు చేరుస్తున్నారని తెలిపారు. పంటలు మునిగిపోయినా వైసీపీ ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధానాలో ఆదుకోవాలని కోళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×