E-Paper
Advertisement

AP Kutami mlc candidate: బొత్సకు పోటీగా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిలీప్‌కు ఛాన్స్, కాసేపట్లో ఖరారు

AP Kutami mlc candidate: బొత్సకు పోటీగా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిలీప్‌కు ఛాన్స్, కాసేపట్లో ఖరారు
Advertisement

AP Kutami mlc candidate: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు? టీడీపీ బరిలోకి దిగుతుందా ? లేక.. జనసేనకు ఛాన్స్ ఇస్తుందా? అసలు విశాఖలో ఏం జరుగుతోంది? కూటమి నేతల ఎత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

విశాఖ ఎమ్మెల్సీ బైపోల్ కూటమి అభ్యర్థిపై తర్జనభర్జన కొనసాగుతోంది. విశాఖలో ఆదివారం టీడీపీ అధ్యక్షు డు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సీటు నుంచి టీడీపీ నుంచి గండి బాబ్జి, సీతంరాజు సుధాకర్, పీలా గోవింద సత్యనారాయణ రేసులో ఉన్నారు. చివరి నిమిషంలో ఆయా నేత లు డ్రాపైనట్టు తెలుస్తోంది. కేవలం మూడేళ్లు టర్మ్ మాత్రమే వుండడంతో ఆయా నేతలు వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

తెరపైకి కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. జనసేన నేత బైరా దిలీప్ చక్రవర్తి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.  పోటీ చేయడానికి ఆయన ముందుకొచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని నేతలు సీఎం చంద్ర బాబుకు తెలియజేయనున్నారు. దీనిపై సాయంత్రంలోగా అధిష్టానం నుంచి నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: సీఎం చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ భేటీ, టీటీడీతోపాటు..

Advertisement

ఇంతకీ ఎవరు? బైరా దిలీప్ చక్రవర్తి. మాజీ సివిల్స్ అధికారి. కేవలం మూడేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత రాజీనామా చేశారు. ఐఏఎస్ లేదా ఐపీఎస్ అయితే ప్రజలతో ఉండాలని భావించారట. టేబుల్‌కి పరిమితం కావడంతో డ్రాపయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చక్రవర్తికి ఏడెనిమిది భాషల్లో ప్రావీణ్యత ఉంది.

తొలుత చిరంజీవి ప్రారంభించిన పీఆర్పీ‌లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత జనసేనలో కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ టిక్కెట్‌పై పోటీ చేయాలని భావించారు. కాకపోతే సీఎం రమేష్ పేరు తెరపైకి రావడంతో ఆయన సైలెంట్ అయ్యారు. తాజాగా ఆయనకు అదృష్టం వరించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట. చిరంజీవి, పవన్‌కల్యాణ్, గంటా శ్రీనివాసరావుతో ఆయనకు మంచి సంబంధాలు న్నాయి.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×