E-Paper
Advertisement

Allu Arjun: కోడ్ ఉల్లంఘన.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు..!

Allu Arjun: కోడ్ ఉల్లంఘన.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు..!
Advertisement

Case Filed on Allu Arjun for Nandyala Visit: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు నంద్యాల పోలీసులు షాక్ ఇచ్చారు. ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని అల్లు అర్జున్ పైనా, వైసీపీ ఎమ్మెల్యే శిల్వా రవిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసీ అనుమతి లేకుండా జనసమీకణ చేశారంటూ ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహీ రెడ్డితో కలిసి ఈరోజు తన స్నేహితుడైన నంద్యాల జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్వా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే అల్లు అర్జున్ దంపతులు రవి నివాసానికి వచ్చిన సమయంలో భారీ సమీకరణ ఏర్పడింది.

Advertisement

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో రిటర్నింగ్ అధికారి అల్లు అర్జున్, ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×