E-Paper
Advertisement

Allu Arjun: కోడ్ ఉల్లంఘన.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు..!

Allu Arjun: కోడ్ ఉల్లంఘన.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు..!
Advertisement

Case Filed on Allu Arjun for Nandyala Visit: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు నంద్యాల పోలీసులు షాక్ ఇచ్చారు. ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని అల్లు అర్జున్ పైనా, వైసీపీ ఎమ్మెల్యే శిల్వా రవిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసీ అనుమతి లేకుండా జనసమీకణ చేశారంటూ ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహీ రెడ్డితో కలిసి ఈరోజు తన స్నేహితుడైన నంద్యాల జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్వా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే అల్లు అర్జున్ దంపతులు రవి నివాసానికి వచ్చిన సమయంలో భారీ సమీకరణ ఏర్పడింది.

Advertisement

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో రిటర్నింగ్ అధికారి అల్లు అర్జున్, ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×