E-Paper
Advertisement

Chandrababu Naidu : వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన చంద్రబాబు.. ఒక్క ఎమ్మెల్యే తప్ప..

Chandrababu : టీడీపీ తిరువూరులో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగించిన తీరు అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. పలు అనుమానాలను దారి తీశాయి. ఎన్టీఆర్ జిల్లా లోని వైసీపీ ఎమ్మెల్యేలపై పేరుపేరునా విమర్శల జల్లు కురిపించారు చంద్రబాబు. అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చెయ్యలేదు.

Chandrababu Naidu : వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన చంద్రబాబు.. ఒక్క ఎమ్మెల్యే తప్ప..
Advertisement

Chandrababu Naidu : టీడీపీ తిరువూరులో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగించిన తీరు అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. పలు అనుమానాలను దారి తీశాయి. ఎన్టీఆర్ జిల్లా లోని వైసీపీ ఎమ్మెల్యేలపై పేరుపేరునా విమర్శల జల్లు కురిపించారు చంద్రబాబు. అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చెయ్యలేదు.

రాష్ట్రంలో ఎక్కడ సభ పెడితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విమర్శించారు. అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను మాత్రం ఎందుకు స్కిప్ చేశారు..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. గత కొన్ని రోజుల నుంచి వైసీపీలో మార్పులు చేర్పుల కార్యక్రమం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.

Advertisement

అచ్చన్నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ లోని హేమాహేమీలు కూడా పార్టీని వీడనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా టీడీపీని సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ వచ్చే వాళ్ళను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు వసంత కృష్ణప్రసాద్ ను ఒక్క మాట కూడా అనలేదు. దీనితో వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారనున్నారా? టీడీపీ అతడిని ఆహ్వానించిందా? అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×