E-Paper
Advertisement

TDP Donation Website: టీడీపీ విరాళాల వెబ్‌సైట్‌ ప్రారంభం.. తొలి చందా ఎంతంటే..?

TDP Donation Website: టీడీపీ విరాళాల వెబ్‌సైట్‌ ప్రారంభం.. తొలి చందా ఎంతంటే..?
Advertisement
Chandrababu Naidu
Chandrababu Naidu

Chandrababu Naidu Started Donation Website: తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్‌సైట్‌ను ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్‌సైట్‌(https://tdpforandhra.com)ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ నుంచే టీడీపీకి విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

కాగా ఈ వెబ్‌సైట్‌లో రూ. 99 నుంచి విరాళాలు అందిచే వెసులుబాటు కల్పించారు. తొలి విరాళంగా చంద్రబాబు రూ. 99,999ను పార్టీకి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ చీఫ్ మాట్లాడారు. ఎన్ఆర్ఐల కోసం వెబ్‌సైట్ రూపొందించామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐలు పార్టీకోసం విరాళాలు ఇవ్వటమే కాకుండా రాష్ట్రం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

విరాళాలు ఇచ్చినవారికి రశీదులు ఇస్తామని.. పార్టీ కార్యకర్తలు, టీడీపీ సానుభూతిపరుల నుంచే విరాళాలు సేకరిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాకింగ్ సులువుని తెలిపారు. ఇక అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు అనుమతి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వైసీపీ గ్యంబ్లర్ల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ విరాళాలు సేకరించద్దన్నారు.

Also Read: Pawan Kalyan: నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకున్న ఆడపిల్లలు: పవన్ కళ్యాణ్

Advertisement

ఆంధ్ర ప్రదేశ్‌ను కాపాడుకోడానికే కూటమిగా ఏర్పడ్డామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ప్రజలు కలసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక్కరు మాత్రమే బాగుపడ్డారని.. 5 కోట్ల మంది నష్టపోయారన్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×