E-Paper
Advertisement

Chandrababu Supreme Court : క్వాష్ పిటీషన్ తీర్పు మళ్లీ వాయిదా వేసిన సుప్రీం కోర్టు

Chandrababu Supreme Court : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో(AP Skill Development Case)టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తన తీర్పును మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో ముందుగా చంద్రబాబునాయుడు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు పిటీషన్ డిస్మిస్ చేసింది.

Chandrababu Supreme Court : క్వాష్ పిటీషన్ తీర్పు మళ్లీ వాయిదా వేసిన సుప్రీం కోర్టు
Advertisement

Chandrababu Supreme Court : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో(AP Skill Development Case)టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తన తీర్పును మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో ముందుగా చంద్రబాబునాయుడు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు పిటీషన్ డిస్మిస్ చేసింది.

దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు దేశపు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ కొట్టివేత వ్యవహారంపై వాదోపవాదాలు పూర్తయిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇంతకు ముందు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే నవంబర్ 9న తీర్పు వెలువరించాల్సి ఉండగా.. సుప్రీం కోర్టు తీర్పును మరోసారి వాయిదా వేస్తూ దీపావళి సెలవులు పూర్తయ్యక అంటే తీర్పు వెల్లడిస్తామని సుప్రీం న్యాయమూర్తులు తెలిపారు. నవంబర్ 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దీపావళి సెలవులున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 23లోగా తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. నవంబర్ 30న ఈ కేసు విచారణ చేపడుతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అలాగే చంద్రబాబుని ఈలోగా అరెస్టు చేయవద్దని సిఐడి అధికారులను ఆదేశించింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×