E-Paper
Advertisement

కాకినాడ జిల్లాలో ఘోరం.. రిజర్వాయర్‌లో పడి యువకుడు గల్లంతు

కాకినాడ జిల్లాలో ఘోరం.. రిజర్వాయర్‌లో పడి యువకుడు గల్లంతు
Advertisement

Yeleru Reservoir: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం నరేంద్రపట్నం పంచాయతీ పరిధిలోని భావరం సమీప ఏలేరు రిజర్వాయర్‌లో డిప్లమా చదువుతున్న విద్యార్థి గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకుడు తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన వడ్డే ప్రశాంత్ కుమార్‌గా అక్కడి స్థానికులు గుర్తించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్..

ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం డిప్లమా చదువుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ లొకేషన్ ఫేమస్ కావడంతో కాలేజీ సెలవు సందర్భంగా 10 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. నీటిలోకి దిగిన ప్రశాంత్ లోతైన ప్రాంతంలో మునిగిపోవడంతో గల్లంతయ్యాడు. దీంతో మిగిలిన విద్యార్థులకు ఈత రాకపోవడంతో రక్షించలేకపోయారని తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో కుండపోత వర్షం!

స్థానికులు డిమాండ్..

రిజర్వాయర్ వద్ద నిత్యం భారీగా పర్యాటకులు వస్తున్నప్పటికీ హెచ్చరిక బోర్డులు లేవని స్థానికులు తెలిపారు.ఈ ఘటన జరిగిన నాలుగు గంటలు గడిచినా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని స్థానికుల ఆరోపణలు చేశారు. ఇప్పటికైన భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు వేగవంతం చేయాలని స్థానికుల డిమాండ్ పోలీసులను డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: అచ్చం ‘ఈగ’ మూవీ లాగే.. ఈగను చంపేందుకు ఇల్లు తగలెట్టేసిన వృద్ధుడు!

Tags

Related News

పొలిటికల్ రీ-ఎంట్రీపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్.. కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చేశారా?

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో దంపతులు మృతి!

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్!

కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మహిళ మృతదేహంతో బంధువుల ధర్నా!

విశాఖ ఈస్ట్-వెస్ట్ కనెక్టివిటీ పై ప్రభుత్వం ఫోకస్.. సీఎం చంద్రబాబు బిగ్ ప్లాన్!

‘టీడీపీ అంటేనే వెన్నుపోటు పార్టీ’.. దేవరపల్లి వేదికగా జగన్ షాకింగ్ కామెంట్స్!

రాజధానిలో ప్రారంభోత్సవాలు.. ఆగస్టు 13న అలా అమరావతిలో!

Big Stories

Advertisement
×