E-Paper
Advertisement

Kota Srinivas Rao Death: కోట ఫ్యామిలీపై బురద జల్లే ప్రయత్నం.. తెరవెనుక వారి పనేనా?

Kota Srinivas Rao Death: కోట ఫ్యామిలీపై బురద జల్లే ప్రయత్నం.. తెరవెనుక వారి పనేనా?
Advertisement

Kota Srinivas Rao Death: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు- కోట వినుత దగ్గర బంధువా? ఆమె వ్యవహారంలో కోట ఫ్యామిలీపై ప్రత్యర్థులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? వినుత అరెస్టు వ్యవహారం కోట ఫ్యామిలీపై ఎలాంటి ప్రభావం చూపింది? వినుత అరెస్టు జరిగిన కొద్ది గంటల్లో కోట శ్రీనివాసరావు ఈ లోకాన్ని విడిచిపెట్టడం ఏమైనా కారణం ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

శ్రీనివాసులు హత్య వ్యవహారం జనసేన పార్టీని ఒక్కసారిగా కుదిపేస్తోంది. ఆ పార్టీ ఇన్‌ఛార్జి వినుత, చంద్రబాబు దంపతులే ఈ హత్యకు కారణమని చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఆ పార్టీ నేతలు.

Advertisement

వినుత ఇంట్లో పదేళ్లు పని చేసిన శ్రీనివాసులు హత్య వెనుక ఏం జరిగింది? పోలీసుల విచారణలో దంపతులు నోరు విప్పారా? ఈ హత్య వెనుక అధికార పార్టీకి ఓ ప్రజాప్రతినిధి సహకరించాడనే చర్చ అప్పుడే మొదలైంది. వినుత దంపతుల వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఓ కారణమని అంటున్నారు.

శ్రీనివాసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని గత నెల 22న వినుత దంపతులు ప్రకటించారు. ఈ పరిణామం జరిగిన రెండు వారాలకు అతడు చెన్నైలో విగతజీవిగా కనిపించడం అనుమానాలు మొదలయ్యాయి. వినుత దంపతులను అరెస్టు చేసిన తమిళనాడు పోలీసులు అరెస్టు, చెన్నైకి తరలించారు.

Advertisement

ALSO READ: కోట చివరి మాటలు.. రాజమౌళికి అన్యాయం 

ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డాయి ఏపీలో ప్రత్యర్థి పార్టీలు. కోట శ్రీనివాసరావు కుటుంబానికి దగ్గర బంధువు కోట వినుత అని కొన్ని మీడియా ఛానెళ్లు చెబుతున్నాయి. ఈ వివాదం కోట శ్రీనివాసరావు కుటుంబంపై పరోక్షంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ఎందుకంటే కోట వినుత ఆయన కుటుంబ సభ్యురాలని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఆమె అరెస్టు జరిగిన కొద్ది గంటల్లోనే కోట శ్రీనివాసరావు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో కోట బాధపడుతున్నారు. ఆయనకు వినుత కేసుకు లింకు పెట్టేశాయి ఏపీలోని కొన్ని ఛానెళ్లు.

ఇందులో నిజమెంతో తెలీదుగానీ, ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్లాన్ చేశాయి ప్రత్యర్థి పార్టీలు. మరి చెన్నై పోలీసుల విచారణలో తీగలాడితే ఇంకెన్ని కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×