E-Paper
Advertisement

ఏపీలో షాకింగ్ ఘటన.. డ్యూటీలో ఉన్న ఎస్ఐ పై దాడి కలకలం!

ఏపీలో షాకింగ్ ఘటన.. డ్యూటీలో ఉన్న ఎస్ఐ పై దాడి కలకలం!
Advertisement

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. విదుల్లో ఉన్న ఓ ఎస్ఐని కొంత మంది వ్యక్తుల దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రెండు వర్గాల మద్య జరిగిన వివాధం చివరకు ఎకంగా ఎస్సైపై దాడి చేసే స్ధాయికి చేసేలా చేసారని జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి.

రెండు వర్గాల మధ్య గొడవ..

తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఆ సంఘటన చోటు చేసుకుంది. నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులుపై కొంత మంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డ్యూటీలో ఉన్న అధికారిని పోలీస్ స్టేషన్ ప్రాంగనంలో దాడి చేయడం అక్కడి ప్రాంత మంతా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నెల 7న నల్లజర్ల పోలీస్ స్టేషన్ బైట రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వారిని సామరస్యంగా ఆపేదుకు డ్యూటీలో ఉన్న ఎస్ఐ ప్రయత్నించాడు. ఇరు వర్గాలకు చెప్పి శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గొడవ తీవ్రమవడంతో గొడుగు బాపూరావు అనే వ్యక్తి ఎస్ఐ ఆంజనేయుల కాలర్ పట్టుకుని, అతనితో పాటు మరికొందరు కలిసి ఎస్ఐని వెనక్కి నెట్టినట్టు అక్కడి అధికారులు తెలిపారు.

Advertisement

Also read: సీఎం రేవంత్‌తో వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయింది.. ! బీసీ మంత్రి భర్తరఫ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

కేసులు నమోదు..

తనపై దాడి చేసేందుకు ప్రత్నించిన వారిపై ఎస్ఐ ఆంజనేయులు పోలీస్ స్టేషన్‌లోనే బాధితుడిగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. దీంతో ఫిర్యాదు ఆధారంగా దాడి చేసిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షిచే అధికారులపై ఇలాంటి దాడులు జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపింది. నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు అక్కడి పోలీస్ అధికారులు తెలిపారు.

Advertisement

Also read: 24 క్యారెట్ల బంగారు పూతతో.. గణపయ్యకు కుడుములు.. కేజీ ఏకంగా రూ.27,000 బాబోయ్!

Tags

Related News

ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు, జగన్, లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!

ఏపీలో తీవ్ర విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

ఏపీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్.. 20 డిపార్ట్‌మెంట్లలో ఖాళీలు, ప్రస్తుతం ఆ శాఖలకు సంబంధించి

పులివెందులలో అర్ధరాత్రి ఏం జరిగింది? గణేషుడి మండపం వద్ద కాల్పులు, పరుగో పరుగు

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

Big Stories

Advertisement
×