E-Paper
Advertisement

Robbery: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్.. కొంపల్లిలో మూడు ఇళ్లల్లోకి చొరబడి..

Robbery: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్.. కొంపల్లిలో మూడు ఇళ్లల్లోకి చొరబడి..
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కొంపల్లిలో దేవేందర్ కాలనీలో.. దొంగలు రెండు ఇళ్లలోకి చొరబడ్డారు. ఇల్లంతా గాలించినప్పటికీ వారికి ఏమీ దొరకలేదు. తర్వాత ఆనందరావు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కిలో వెండి, 12 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో తాము ఇంట్లో లేమని, అంత్యక్రియలకు వెళ్లామని ఆనందరావు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దొంగల కోసం గాలిస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×