E-Paper
Advertisement

Robbery: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్.. కొంపల్లిలో మూడు ఇళ్లల్లోకి చొరబడి..

Robbery: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్.. కొంపల్లిలో మూడు ఇళ్లల్లోకి చొరబడి..
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కొంపల్లిలో దేవేందర్ కాలనీలో.. దొంగలు రెండు ఇళ్లలోకి చొరబడ్డారు. ఇల్లంతా గాలించినప్పటికీ వారికి ఏమీ దొరకలేదు. తర్వాత ఆనందరావు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కిలో వెండి, 12 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో తాము ఇంట్లో లేమని, అంత్యక్రియలకు వెళ్లామని ఆనందరావు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దొంగల కోసం గాలిస్తున్నారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×