BigTV English

Mahabubabad: బస్సు బోల్తాపడి.. 30 మందికి పైగా.. మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం

Mahabubabad: బస్సు బోల్తాపడి.. 30 మందికి పైగా.. మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం


Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌కి చెందిన ఓ కుటుంబం కురవి వీరభద్రస్వామిని దర్శనం కోసం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. బస్సు డ్రైవర్.. రోడ్డుపై ఉన్న పెద్ద గుంతను తప్పించబోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. అందులో ఐదుగురు పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు.


Related News

Robbery: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్.. కొంపల్లిలో మూడు ఇళ్లల్లోకి చొరబడి..

Hanumakonda: హనుమకొండ కలెక్టరేట్‌లో లైంగిక వేధింపుల కలకలం..

Sand Mafia: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. వ్యతిరేకించిన టీడీపీ కార్యకర్త పై దాడి

Vietnam Floods: వియత్నాంలో వరద భీవత్సవం.. 50 మందికి పైగా మృత్య వార్త

Wife Killed Husband: ప్రియుడితో కలిసి.. భర్తను ఉరేసి చంపిన భార్య

America: అమెరికాలో భారీ పేలుడు.. స్పాట్‌లోనే 19 మంది

Robbery: బ్రిలియంట్ కాలేజీలో దుండగుల హల్‌చల్.. రూ. కోటి చోరీ

Big Stories

×