E-Paper
Advertisement

Mahabubabad: బస్సు బోల్తాపడి.. 30 మందికి పైగా.. మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం

Mahabubabad: బస్సు బోల్తాపడి.. 30 మందికి పైగా.. మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం
Advertisement

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌కి చెందిన ఓ కుటుంబం కురవి వీరభద్రస్వామిని దర్శనం కోసం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. బస్సు డ్రైవర్.. రోడ్డుపై ఉన్న పెద్ద గుంతను తప్పించబోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. అందులో ఐదుగురు పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×