BigTV English
Advertisement

YS Jagan Petition : జగన్ పిటిషన్ పై విచారణ.. మంగళవారానికి వాయిదా

YS Jagan Petition : జగన్ పిటిషన్ పై విచారణ.. మంగళవారానికి వాయిదా

YS Jagan Petition in AP High Court : ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 11 స్థానాల్లోనే గెలిచిన వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా దూరమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే.. 1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం.. కనీసం 10 శాతం సభ్యులుండాలి. అంటే ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు సాధించిన పార్టీకే ఆ హోదా ఉంటుంది. వైసీపీకి ఉన్నది 11 ఎమ్మెల్యేలే కావడంతో.. అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.

దీంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తమ ఆ హోదాను ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ.. హై కోర్టును ఆశ్రయించారు. జగన్ వేసిన పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జగన్ పిటిషన్ పై కోర్టు ఏం చెబుతుందో తెలియాలంటే మంగళవారం వరకూ వేచి చూడాల్సిందే.


Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×