BigTV English
Advertisement

Nandyal Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Nandyal Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Nandyal Road Accident: ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. అతివేగం ప్రమాదకరం అయినప్పటికి చాలా మంది వినకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు గాలలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.


Also Read: మలేషియాలో తెలంగాణ వాసి మృతి, కడసారి చూపుకోసం కూతుళ్ల ఎదురుచూపు

విషయంలోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం తుంకూర్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు కలసి శ్రీశైలం మల్లికార్జున స్వామి, మహానంది దర్శనానికి వెళ్లి తిరిగి కర్ణాటకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలి మండలం పోదుడి గ్రామం వద్ద ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడి స్థానికులు వీరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థాలనికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపగా మృతులు సంతోష్, లోకోష్, నవీన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


Related News

Top 20 News Today: ఛీ.. ఛీ.. పాఠశాల వద్ద కండోమ్స్ ప్యాకెట్లు.. తమిళనాడులో ఎగిరిపడ్డ సిలిండర్లు

Tirumala Adulterated Ghee case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డికి పిలుపు

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Big Stories

×