BigTV English

Machilipatnam: వృద్ధాశ్రమంలో కరోనా కలకలం.. ఐదుగురికి పాజిటివ్

Coronavirus: ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత రెండు రోజుల క్రితం వృద్ధాశ్రమంలోని ఓ వృద్ధుడికి కోవిడ్ లక్షణాలు ఉండటంతో కోవిడ్ పరీక్షలు చేయ్యగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వృద్ధాఆశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో మరో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.

Machilipatnam: వృద్ధాశ్రమంలో కరోనా కలకలం.. ఐదుగురికి పాజిటివ్
breaking news in andhra pradesh

Machilipatnam latest news(Breaking news in Andhra Pradesh):

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కరోనా కలకలం రేగింది. రెండు రోజుల క్రితం వృద్ధాశ్రమంలో ఒక వృద్ధుడికి కోవిడ్ లక్షణాలు ఉండటంతో కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వృద్ధాశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో మరో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.


పాజిటివ్ గా నిర్థారణైన బాధితులను సర్వజన ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 743 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.


Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×