BigTV English

Giddalur : రాజకీయాలు నుండి తప్పుకుంటున్నా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..

Giddalur : ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఆనారోగ్య కారణాలు వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నాని వెల్లడించారు.

Giddalur : రాజకీయాలు నుండి తప్పుకుంటున్నా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..

Giddalur : ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. అనారోగ్య కారణాలు వలన ఈ నిర్ణయం తీసుకుంటున్నాని వెల్లడించారు.


“వైసీపీ‌లో ముఖ్య సామాజిక వర్గం నన్ను లక్ష్యంగా చేసుకుని నాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. సమస్యను జిల్లా‌లో పార్టీ నేతలకు చేప్పిన పట్టించుకోవడం లేదు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా త్వరలోనే పర్యటిస్తానని ప్రకటించారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా‌కు ఏమి చేయ్యవలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో మాగుంట కుటుంబాన్ని ఆదరించవద్దని” ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు.


Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×