BigTV English

Giddalur : రాజకీయాలు నుండి తప్పుకుంటున్నా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..

Giddalur : ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఆనారోగ్య కారణాలు వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నాని వెల్లడించారు.

Giddalur : రాజకీయాలు నుండి తప్పుకుంటున్నా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..

Giddalur : ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. అనారోగ్య కారణాలు వలన ఈ నిర్ణయం తీసుకుంటున్నాని వెల్లడించారు.


“వైసీపీ‌లో ముఖ్య సామాజిక వర్గం నన్ను లక్ష్యంగా చేసుకుని నాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. సమస్యను జిల్లా‌లో పార్టీ నేతలకు చేప్పిన పట్టించుకోవడం లేదు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా త్వరలోనే పర్యటిస్తానని ప్రకటించారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా‌కు ఏమి చేయ్యవలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో మాగుంట కుటుంబాన్ని ఆదరించవద్దని” ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు.


Related News

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

Big Stories

×