E-Paper
Advertisement

Giddalur : రాజకీయాలు నుండి తప్పుకుంటున్నా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..

Giddalur : ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఆనారోగ్య కారణాలు వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నాని వెల్లడించారు.

Giddalur : రాజకీయాలు నుండి తప్పుకుంటున్నా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..

Giddalur : ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. అనారోగ్య కారణాలు వలన ఈ నిర్ణయం తీసుకుంటున్నాని వెల్లడించారు.

“వైసీపీ‌లో ముఖ్య సామాజిక వర్గం నన్ను లక్ష్యంగా చేసుకుని నాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. సమస్యను జిల్లా‌లో పార్టీ నేతలకు చేప్పిన పట్టించుకోవడం లేదు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా త్వరలోనే పర్యటిస్తానని ప్రకటించారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా‌కు ఏమి చేయ్యవలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో మాగుంట కుటుంబాన్ని ఆదరించవద్దని” ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×