E-Paper
Advertisement

Case Filed on Kodali Nani: కొడాలి నాని, వాసుదేవ రెడ్డిపై.. గుడివాడలో కేసు నమోదు..

Case Filed on Kodali Nani: కొడాలి నాని, వాసుదేవ రెడ్డిపై..  గుడివాడలో కేసు నమోదు..
Advertisement

Case Files on Kodali Nani & Vasudeva Reddy(Political news in AP): ఏపీ బీవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలతా రెడ్డిలపై.. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరు మీద ఏపీ బేవరెజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందారు గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే.. పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చడం కోసం తనను బెదిరించారని ప్రభాకర్ ఆరోపించారు.

Advertisement

Also Read: ఏపీలో హాట్ టాపిక్ గా ఉత్తరాంధ్ర రాజకీయం..

కొడాలి నాని అనుచరులు తన గోడౌన్ కు వచ్చి మద్యం బాటిల్లను ధ్వంసం చేసినట్లు ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక తమ లీజు అగ్రిమెంటు పూర్తవకుండానే మమ్మల్ని బెదిరించి గోదాములు ఖాళీ చేపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులతో అసభ్యకరంగా మాట్లాడారని, ఆ మనస్థాపంతో తన తల్లి మరణించిందని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు ప్రభాకర్. వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరాడు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×