E-Paper
Advertisement

Tirumala : ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ కు గుండెపోటు.. తిరుమల నడకదారిలో కన్నుమూత..

Tirumala : ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ కు గుండెపోటు.. తిరుమల నడకదారిలో కన్నుమూత..
Advertisement

Tirumala : తిరుమల నడకదారిలో విషాదకర ఘటన జరిగింది. ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ మృతి చెందారు. 1,805 మెట్టు వద్ద ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రి తరలించేలోపే డీఎస్పీ కృపాకర్ తుదిశ్వాస విడిచారు.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా విధుల కోసం డీఎస్పీ కృపాకర్‌ తిరుమలకు వచ్చారు. ఆయన వయస్సు 59 ఏళ్లు. స్వస్థలం విజయవాడ పోరంకి. కృపాకర్‌ మరణించిన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Tags

Related News

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

Big Stories

Advertisement
×