BigTV English
Advertisement

JanaSena: పవన్ భార్యపై పోస్టులు.. రోడ్డెక్కిన వీరమహిళలు.. డీజీపీ ఆఫీసు ముందు రచ్చ..

JanaSena: పవన్ భార్యపై పోస్టులు.. రోడ్డెక్కిన వీరమహిళలు.. డీజీపీ ఆఫీసు ముందు రచ్చ..

Janasena latest updates(Andhra Pradesh today news): మంగళగిరిలో డీజీపీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. డీజీపీ ఆఫీస్‌ దగ్గరికి జనసేన వీర మహిళలు భారీగా చేరుకున్నారు. పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నాపై అసభ్యకర పోస్టులపై వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఇదే అంశంపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వీర మహిళలు ప్రయత్నించారు. అయితే డీజీపీ ఆఫీస్‌ దగ్గర వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం తర్వాత ఐదారుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు. వీర మహిళలు మాత్రం తామంతా వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేస్తామని పట్టుబట్టారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. రోడ్డు మీదే కూర్చుని నిరసన తెలపడంతో ఉద్రిక్తత తలెత్తింది.


Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×