E-Paper
Advertisement

JanaSena: పవన్ భార్యపై పోస్టులు.. రోడ్డెక్కిన వీరమహిళలు.. డీజీపీ ఆఫీసు ముందు రచ్చ..

JanaSena: పవన్ భార్యపై పోస్టులు.. రోడ్డెక్కిన వీరమహిళలు.. డీజీపీ ఆఫీసు ముందు రచ్చ..
Advertisement

Janasena latest updates(Andhra Pradesh today news): మంగళగిరిలో డీజీపీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. డీజీపీ ఆఫీస్‌ దగ్గరికి జనసేన వీర మహిళలు భారీగా చేరుకున్నారు. పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నాపై అసభ్యకర పోస్టులపై వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదే అంశంపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వీర మహిళలు ప్రయత్నించారు. అయితే డీజీపీ ఆఫీస్‌ దగ్గర వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం తర్వాత ఐదారుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు. వీర మహిళలు మాత్రం తామంతా వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేస్తామని పట్టుబట్టారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. రోడ్డు మీదే కూర్చుని నిరసన తెలపడంతో ఉద్రిక్తత తలెత్తింది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×