BigTV English

Pavan kalyan: రాష్ట్రంలో రాక్షస పాలన తరిమికొట్టడమే వారాహి లక్ష్యం: జనసేనాని

Pavan kalyan: రాష్ట్రంలో రాక్షస పాలన తరిమికొట్టడమే వారాహి లక్ష్యం: జనసేనాని

Pavan kalyan: ఆంధ్రప్రదేశ్‌‌లో రాక్షస పాలన తరమికొట్టడమే వారాహి లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల నడుమ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. నేటి నుంచి రాష్ట్రంలో రాక్ష్యస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని తెలిపారు. మరికాసేపట్లో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నేతలతో పవన్ సమావేశం కానున్నారు.

మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు, ధర్మపురి ఆలయాలను పవన్ సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన పవన్.. ఆ తర్వాత వారాహి వాహనానికి పూజలు చేయించారు.


Related News

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్

AP Government: రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ.. పెట్టుబడుల కోసం ప్రభుత్వం మరో ముందడుగు

AP Govt: పండుగ పూట గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. పెండింగ్ బిల్లులు విడుదల

Housing Permission For Rupee: ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూపాయికే నిర్మాణ అనుమతులు

Big Stories

×