BigTV English

Pavan kalyan: రాష్ట్రంలో రాక్షస పాలన తరిమికొట్టడమే వారాహి లక్ష్యం: జనసేనాని

Pavan kalyan: రాష్ట్రంలో రాక్షస పాలన తరిమికొట్టడమే వారాహి లక్ష్యం: జనసేనాని

Pavan kalyan: ఆంధ్రప్రదేశ్‌‌లో రాక్షస పాలన తరమికొట్టడమే వారాహి లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల నడుమ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. నేటి నుంచి రాష్ట్రంలో రాక్ష్యస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని తెలిపారు. మరికాసేపట్లో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నేతలతో పవన్ సమావేశం కానున్నారు.

మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు, ధర్మపురి ఆలయాలను పవన్ సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన పవన్.. ఆ తర్వాత వారాహి వాహనానికి పూజలు చేయించారు.


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×